రైతు సమన్వయ కమిటీ

మిర్యాలగూడ సెప్టెంబర్(13)(జనం సాక్షి)ఈ రోజు మిర్యాలగూడ నియోజక వర్గ కేంద్రం వ్యవసాయ మార్కెట్,అవంతిపురం నందు నిర్వహించిన రైతు సమన్వయ సమితి సభ్యుల అవగాహన సదస్సులో పాల్గొన్న రాష్ట్ర విద్యుత్ మరియు ఎస్‌సి అభివృద్ధి శాఖల మాత్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు నల్లగొండ పార్లమెంట్ సభ్యులు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు స్థానిక శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు గారు..