ర్యాగింగ్ చేస్తున్నారంటూ శ్రీ చైతన్య జూ.కాలేజీ విద్యార్థి ఫిర్యాదు..

రంగారెడ్డి : సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నారని దుండిగల్ శ్రీ చైతన్య జూ.కాలేజీ విద్యార్థి పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.