లబ్ధిదారులకు బియ్యం పప్పు పంపిణీ చేసిన రెవెన్యూ అధికారులు

మంగపేట,జులై    (జనంసాక్షి):-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశా ల ప్రకారం గోదావరి వరద బాధితులకు శుక్రవారం రోజున మంగపేట మండలంలొని అఖినేపల్లి మల్లారాం,బోర్ నర్సాపూర్,నర్సింహాసాగర్ గ్రామల యందు ఒక్కొక్క బాధిత కుటుంబానికి 25 కేజీల రైస్,5 కేజీల కంది పప్పుని లబ్ధిదారులకు పంపిణి చేయటం జరిగింది.ఇట్టి కార్యక్రమంలొ పిఎసిఎస్ చైర్మన్ తోట రమేష్,తహసీల్దార్ వై. శ్రీనివాసులు,ఎంపీడీఓ కె. శ్రీధర్, శ్రీధర్ వర్మ, రాజమళ్ళ సుకుమార్, మరియు రెవిన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Attachments area