వర్ష బీభత్సానికి కూలిన ఇండ్లను పరిశీలించిన మదన్మోహన్

_గాంధారి జనంసాక్షి జులై
 జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలం బూర్గుల్ గ్రామంలో గైని పోచయ్య  ఇల్లు కూలిపోయిన విషయం తెలుసుకొని వారిని పరామర్శించి ఆర్ధిక సహాయాన్ని అందచేసిన టీపీసీసీ ఐటీ సెల్ చైర్మన్ మదన్ మోహన్
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మండల అధ్యక్షులు తూర్పు రాజు, షరీఫ్, రాజేశ్వర్ రెడ్డి, గాంధారి టౌన్ కాంగ్రెస్స్ అధ్యక్షులు నిల రవి, సదాశివనగర్ మండల మాజీ కొప్షణ్ మెంబర్ ఇర్షధుద్దిన్, గాంధారి మండల కాంగ్రెస్స్ నాయకులు పర్మేశ్, తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమ నాయకులు అనీఫ్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉప అధ్యక్షులు సర్దార్ సింగ్, కర్క్వాడి గ్రామ కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు భాస్కర రావు, లింగంపెట్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గోవింద్, లింగంపెట్ మండల యూత్ కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ సజీద్, యువజన కాంగ్రెస్ నాయకులు బామన్ suresh, ఇతర కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Attachments area