వాచ్ మెన్ శంకరయ్య కుటుంబానికి చెక్కు అందజేసిన మార్కెట్ చైర్మన్ నారాయణరావు

కేసముద్రం జూలై 7 జనం సాక్షి/కేసముద్రం వ్యవసాయ మార్కెట్ లో వాచ్ మెన్ గా పనిచేస్తున్న కొమ్ము శంకరయ్య 2015మార్చి 29న అనారోగ్యంతో మృతి చెందాడు.ఈనేపథ్యంలో కొమ్ము శంకరయ్య పేరు మీద వచ్చిన పెన్షన్,బెనిఫిట్స్ సొమ్ము రూ.18, 22,067ల చెక్కును మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి నారాయణ రావు గురువారం వారి కుటుంబ సభ్యులైన సరిత,సులోచన,అనిల్ కు అందజేశారు.ఈకార్యక్రమంలో సూపర్ వైజర్ రాజేందర్,జూనియర్ సూపర్ వైజర్ భాస్కర్ పాల్గొన్నారు.
Attachments area