వాహనం ఢీ కోని వ్యక్తి మృతి

 

కమలాపురం మండలంలోని : గంగవరం బస్సు వంతెన సమిపంలో గుర్తు తెలియని వాహనం ఢీ కోని ఒకరు మృతి చెందారు. మృతుడి వివరాలు తెలియరాలేదు మృత దేహం చిద్రమైంది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలిసులు కేసు నమాదు చేసుకునిదర్యాప్తు చేపట్టారు.