విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో మంత్రి హరీష్ రావు.

సంగారెడ్డి పటాన్చెరులో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. సదాశివపేట పట్టణంలో మాణిక్ ప్రభు మందిరంలో నిర్వహించిన శ్రీ హనుమ నవగ్రహ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో హరీష్ రావు ప్రభాకర్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రజలు నిర్వహించారు.