విజయమ్మ తిరుగుటపా…అర్ధంతరంగా దీక్ష విరమణ

సిరిసిల్ల: ఆందోళనలుమిన్నంటి యుద్ధ క్షేత్రంగా విజయమ్మ దీక్ష శిబిరం మారడంతో చేసేది లేక 3:45 గంటలకే ఆమె తన దీక్షను అర్ధంతరంగా విరమించి హైదరాబాద్‌కు బయలు దేరారు. జనం సొమ్మసిల్లి పడిపోయేలా పోలీసులు సీమాంధ్ర గూండాలు ప్రజలపై దాడులు చేశారని ఈ దాడిని తెలంగాణ వాదులు ఖండించారు.