విద్యార్థులకు అవగావహన సదస్సు

మియాపూర్‌ : న్వరాజ్య  ఉద్యమంలో భాగంగా మియాపూర్‌ లోని కళ్యాణి గార్డెన్స్‌లో శ్రీచైతన్య ఐఏఎన్‌ అకాడమీ ఆధ్వర్యంలో విద్యార్ధులకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు స్వరాజ్య  కమిటీ నాయకులు హనుమంతురావు, శ్రీధర్‌లు తెలిపారు.