విద్యార్థులకు దుస్తులు ఐడి కార్డు బెల్టు టై పంపిణీ చేసిన ఎంపీపీ శరత్ రావు

ముస్తాబాద్ జులై 22 జనం సాక్షి
ముస్తాబాద్ మండలం రామ్ రెడ్డి పల్లె ప్రాథమిక పాఠశాలలో 27 మంది విద్యార్థులకు ఎంపీపీ జనగామ శరత్ రావు సొంతంగా ఖర్చుపెట్టి విద్యార్థులకు దుస్తులు టై బెల్టు ఐడి కార్డు అందించారు మండలంలో నిరుపేద విద్యార్థులను చూసి జాలి పెద్ద మనసుతో నిరుపేద విద్యార్థులు విద్యలో ముందుండి బాగా చదువుకోవాలని వారికి ఆర్థిక సాయం అందిస్తున్న ఎంపీపీ జనగామ శరత్ రావు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి గుండం నరసయ్య మండల టిఆర్ఎస్ అధ్యక్షులు భూంపల్లి సురేందర్ రావు మాజీ సెస్ డైరెక్టర్ ఏనుగు విజయ రామారావు సర్పంచి నాంపల్లి పోశయ్య ఉప సర్పంచ్ వెంకట్రావు విద్య కమిటీ చైర్మన్ శ్రీశైలం ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ ఉపాధ్యాయులు స్వప్న సావిత్రి అంగన్వాడి కార్యకర్త పద్మ పంచాయతీ కార్యదర్శి రాజు వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు