విద్యుత్ శాఖ ఏఈగా రాజ్ కుమార్

బచ్చన్నపేట అక్టోబర్ 1 (జనం సాక్షి)) బచ్చన్నపేట మండలం విద్యుత్ శాఖ నూతన ఏ ఈ గ రాజ్ కుమార్ శనివారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పని చేసినటువంటి సత్తయ్య బదిలీపై వెళ్లగా జనగామ టౌన్ లో సబ్ ఇంజనీర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న రాజ్ కుమార్ పదోన్నతి మీద బచ్చన్నపేటకు బదిలీపై వచ్చారు. జనగామ ఏ డి ఈ అర్జున్ పవర్. బచ్చన్నపేట విద్యుత్ శాఖ సిబ్బంది శాలువాతో సన్మానించి పూల బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు