విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

మహబూబ్‌నగర్‌/ నాగర్‌కర్నూలు: కిమ్మాజీపేట మండలం పుల్లగిరి గ్రామ సమీపంలో విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. కుందెళ్ల వేటకు వెళ్లిన గోవింద్‌, హల్యా గోవింద్‌ అనే ముగ్గురు విద్యుదాఘాతానికి గురాయ్యరు. ఈ ప్రమాదంలో గోవింద్‌ మృతి చెందాడు. రుహల్యా, మరో గోవింద్‌కు తీవ్రగాయాలు కావడంతో మహబూబ్‌నగర్‌ ఆసుపత్రికి తరలించారు.