వినూత్న కార్యక్రమాలలో పాల్గొంటున్న కె. ఏస్. ఆర్. ట్రస్ట్ చైర్మన్.

వికారాబాద్ జిల్లాదోమ మండలం

మోత్కూర్ గ్రామం లో పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న

కె. ఎస్. ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్కుమార్ రెడ్డి.
మోత్కూర్ గ్రామం లో AB న్యూస్ రిపోర్టర్ రంగంపల్లి కృష్ణ వారి అన్న కొడుకు *చిరంజీవి ఆర్యన్* మొదటి పుట్టిన రోజు వేడుకకి హాజరై ఆశీర్వదించారు..అలాగె గ్రామంలో పేద వరితొ కలసి భాగోగులను తెలుసుకొని ఏ కష్టము వచ్చిన తెలియజేయాలని చెప్పారు.

వికారాబాద్ జిల్లా చౌడపుర్ మండలం మందిపల్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన సంటి మల్లయ్య నెల రోజుల కిందట యాక్సిడెంట్ కావడంతో తన కాలు విరిగి పోవడంతో మంచానికె పరిమితమయ్యాడు  ఈ విషయం గ్రామస్థుల ద్వారా *కెఎస్అర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కూమార్ రెడ్డి గారికి* ఫోన్ కాల్ రావడం తో స్పందించి మానవతా దృక్పథం తో సేవ కార్యక్రమాలే లక్ష్యంగా ముందుకు వెళ్తు సంటి మల్లయ్య హాస్పిటల్ ఖర్చులకు  రూ.*12000/- పన్నెండు వేల రూపాయలు* ఆర్థిక సహాయం అందించారు *కెఎస్అర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి* గారు అనంతరం గ్రామస్తులు  మీరు చేస్తున్న మరువలేనివి అని *కె ఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి* గారిని సన్మనిoచారు..  ఈ కార్యక్రమంలో మఠం రాజశేఖర్, చాపల గూడెం సర్పంచ్ లక్ష్మణ్, కృష్ణయ్య, అంజయ్య, శ్రీనివాస్ మరియు గ్రామ యువకులు తదితరులు పాల్గొనడం జరిగింది.