వీర బైరాన్ పల్లి లో ఘనంగా తెలంగాణ విమోచక దినోత్సవం

ఈరోజు దూల్మిట్ట మండలం బైరాన్ పల్లి గ్రామంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా,,, రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడి అమరులైన అమరవీరులకు స్థానిక సర్పంచ్ బండి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి ఘన నివాళి అర్పించిన మద్దూరు జెడ్పీటీసీ సభ్యులు గిరి కొండల్ రెడ్డి నాటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ,నాటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో *ఆపరేషన్ పోలో*. *కార్యక్రమాన్ని తీసుకొని, రజాకార్ల దౌర్జన్యాలను అణచివేసి నిజం దుర్మార్గపు పాలననుండి విముక్తి కల్పంచాడని తెలియజేస్తూ ఆ మహనీయులను స్మరించుకోవడం జరిగింది, ఈ 8 సంత్సరలకాలంగా* *కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా విమోచన దినోత్సవం నిర్వహించడం చేతకాలేదు కానీ,మళ్ళీ ఎన్నికలు సమీపిస్తండటంతో పోటాపోటీగా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు*      *ఈకార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చెట్కూరి కమలాకర్ యాదవ్,బెక్కల్ సర్పంచ్ బాల్ రాజు యాదవ్,స్థానిక ఎంపీటీసీ నందన బోయిన నర్సింలు,సలకపూర్ ఎంపీటీసీ సభ్యులు రాజేశ్వర్ రెడ్డి,చేరియల మున్సిపల్ కౌన్సిలర్ ముస్త్యాల యాదగిరి,మండల కాంగ్రెస్ నాయకులు,యువకులు గ్రామస్తులు పాల్గొన్నారు*