వైయస్సార్ రాజశేఖర్ రెడ్డి 13వ వర్ధంతి నిర్వహించిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు

 నసుర్లాబాద్ (జనం సాక్షి)నసురుల్లాబాద్ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ శేఖర్ రెడ్డి  13వ వర్ధంతిని బాన్సువాడ నియోజకవర్గంలో గల  నస్రుల్లాబాద్  మండల కేంద్రంలోని వైఎస్ఆర్ టి పి సీనియర్ నాయకులు. టైలర్ సాయిలు,  తరణం సాయిలు ఆధ్వర్యంలో వైయస్సార్ 13వ వర్ధంతిని ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. ఆయన చేసిన సేవలు గుర్తుకు చేసుకున్నారు. పేద ప్రజలకు అనేక సేవలుచేశరు. ఉచిత వైద్యం, విద్య ఈఎన్నో సేవలు చేపట్టారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు టైలర్ సాయిలు, తరుణం సాయిలు, తోట సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.