శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరిన తెలుగు ప్రయాణీకులు..

రంగారెడ్డి : నేపాల్ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఎనిమిది మంది తెలుగు ప్రయాణీకులు చేరుకున్నారు. వీరికి మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి స్వాగతం పలికారు.