శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత..

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్టులో తనిఖీ అధికారులు చేపట్టిన తనిఖీల్లో సింగపూర్ నుండి వచ్చిన ప్రయాణీకుడి నుండి 400 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణీకుడు కేరళ వాసిగా గుర్తించారు.