శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత

రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సౌది నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 400 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.