శిథిలావస్థ లో ఉన్న భవనం ను జేసిబి తో కూల్చివేసిన టి ఆర్ ఎస్ నాయకులు నునుగొండ శ్రీనివాస్ .గాదె తిరుపతి

ఎల్లారెడ్డి   23  జులై  ( జనంసాక్షి  )  పట్టణ కేంద్రంలో శుక్రవారం రాత్రి నుండి కురిసిన  బారి వర్షం కు స్థానిక  పెద్ద మజీద్    చౌరస్తా లో ఉన్న పురాతనమైన భవనం  పాక్షికంగా కూలి  మజీద్ చౌరస్తా లోని ప్రధాన  రహదారి కి అడ్డంగా కులడం తో  రాకపోకలకు ఇబ్బంద్ధిగా మారిన విషయం తెలుసుకున్న  టి ఆర్ ఎస్ నాయకులు   నునుగొండ శ్రీనివాస్ గాజే తిరుపతి  లు  ఉదయం  భవనం వద్దకు వచ్చి పరిశీలించారు  భవనం  కులితే  ఎవరికైనా ప్రమాదం కలుగుతుందని    మునిసిపల్ కమిషనర్ జీవన్ కుమార్ తో మాట్లాడి  వెంటనే   జె సి బి  ని  రప్పించి  శిథిలావస్థకు  చేరిన  భవనాన్ని  పూర్తిగా కూల్చి వేసి  రాబోయే ప్రమాదాన్ని తప్పించారు  దాంతో  ఆ ప్రాంత వాసులు ఊపిరిపీల్చుకున్నారు
Attachments area