శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ముఖ్య అతిథిగా -డాక్టర్ రాంసింగ్

 కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శుక్రవారం రోజు రామలక్ష్మణ పల్లి లో ఘనంగా జరపడం జరిగింది ముఖ్యఅతిథిగా ఉస్మానియా ప్రొఫెసర్ డాక్టర్ రామ్ సింగ్ డాక్టర్ ప్రేమలత మరియు శ్రీ సంపూర్ణానందగిరి స్వామీజీ వచ్చి పలు గ్రామాల నుంచి వచ్చిన భక్తులకు శ్రీకృష్ణ శ్లోకాలు హోమాలు చేసి శ్లోక సందేశాలు వినిపించారు నిన్నటి రోజున డాక్టర్ రామ్ సింగ్  బెస్ట్ డాక్టర్ అవార్డు అందుకున్న సందర్భంలో పలు గ్రామాల నుంచి వచ్చిన భక్తులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రామలక్ష్మణ పల్లి గ్రామ ప్రజలు మరియు పలు గ్రామాల నుండి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు