శ్రీ గణపతి విగ్రహం ఘనంగా జరిగిన పూజలు

నకిరేకల్‌: పట్టణంలోని భగవద్గీత మందిరంలో శ్రీ గణపతి విగ్రహ ప్రతిష్ట నిర్వహించి 40 రోజులు పూర్తయిన సందర్భంగా ఆదివారం మండల పూజను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ విద్యాసాగర్‌ పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.