షర్శిలకు తెలంగాణ సెగ

మహబూబ్‌నగర్‌:  జగనన్న వదిలిన బాణం అని చెప్పుకుంటూ పాదయాత్ర చేస్తున్న షర్మిలకు పాలమూరు ప్రజలు తమ సత్తా చూపిస్తున్నారు. పలు చోట్ల షర్మిల పాదయాత్రను అడ్డుకుంటున్నారు. పాదయాత్ర పేరుతో ఊళ్లోకి రావొద్దంటూ దేవరకద్ర ప్రజలు షర్మిలకు నల్లజెండాలతో నిరసన తెలియజేశారు. నల్లజెండాలతో నిరసన తెలిపిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.