షీ టీం ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరణ

వరంగల్ ఈస్ట్ జూలై 22 (జనం సాక్షి)

  షీ టీం  ఇన్స్‌స్పెక్టర్ సంజీవ్ తో పాటు , రఘునాథపల్లి  ఎస్.ఐగా బాధ్యతలు స్వీకరించిన  ఎన్.వీరేందర్ శుక్రవారం వరంగల్  పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషిని మర్యాదపూర్వకంగా కలుసుకోని పూల మొక్కలను అందజేసారు… ఈ సందర్భంగా సిపి తరుణ్ జోషి మాట్లాడుతూ పోలీస్ శాఖ కు కీర్తి ప్రతిష్ఠలు తీసుక వచ్చే విధంగా విధులు నిర్వహించాలని పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు.