సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో రెండవ రోజు ప్రజాగోష బిజెపి భరోసా కార్యక్రమం చేపట్టారు

 ఈ కార్యక్రమంలో సదాశివపేట పట్నం తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బిజెపి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సంగారెడ్డి ఇంచార్జ్ దేశ్పాండే, రాష్ట్ర సభ్యులు వేణుమాధవ్ బాహాబాహీకి పాల్పడ్డారు. దీంతో ఉధృత వాతావరణం చోటు చేసుకుంది.
Attachments area