సంచార పశు వైద్యశాల 1962 ని ఆకస్మికంగా తనిఖీ

     జనగాం (జనం సాక్షి)జూలై
:సంచార పశు వైద్యశాల 1962 ని ఆకస్మికంగా తనిఖీ చేసిన  ప్రోగ్రాం మేనేజర్ ఎం డి.నసీరుద్దీన్  . జిల్లా సంచార పశు వైద్యశాల 1962 ని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి అందులోని మెడిసిన్, పరికరాలు మరియు వెహికల్ కండిషన్ను పరిశీలించారు అలాగే పశువులకు మెరుగైన సేవలు అందించాలని సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఈ సంచార పశు వైద్యశాల ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు సంచార పశు వైద్యశాల 1962 సేవలను వినియోగించుకోవాలని రైతులకు సూచించారు ఈ కార్యక్రమంలో( ఇ ఎమ్ ఈ) జిల్లా కోఆర్డినేటర్ మండ శ్రీనివాస్  పాల్గొన్నారు అలాగే సిబ్బంది డాక్టర్ ప్రత్యూష, పరవెట్ జి అఖిల్,  కెప్టెన్ గుంటుపల్లి రమేష్ ,
హెల్పర్ లక్ష్మణ్ పాల్గొన్నారు