సంతోష్ కుటుంబానికి పరామర్శిం
జులై27(జనంసాక్షి)
నారాయణఖేడ్ మండలం పంచాగామ గ్రామ యువకుడు సంతోష్ మృతి చెందిన విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి పరమర్శించి దైర్యం చేపిన .డా పి సంజీవ రెడ్డి పిసీసీ సభ్యులు
నారాయణఖేడ్ మండలంలోని పంచాగామకు చెందిన యువకుడు మరణించిన విషయం తెలుసుకొని జగన్ రాజమ్మ కుటుంబ నికి పరామర్శించి ధైర్యంగా ఉండాలని మీకు అండగా ఉంటాము అని అధైర్యం చెందవద్దు అని చేపిన డా పట్లోల సంజీవ రెడ్డి పిసీసీ సభ్యులు ఈకార్యక్రమం బోజిరెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, గుండెరావ్ పాటిల్ సర్పంచ్, నర్సప్ప మాజీ ఎంపీటీసీ,బ్రహ్మము, అంభదస్, బంధువులు పాల్గొన్నారు.