సత్యసాయి సేవాసమితి ఆధ్యర్యంలో సైకిళ్ల పంపిణీ

మియాపూర్‌ : సత్యసాయి సేవాసమితి ఆధ్యర్యంలో వికలాంగులకు సైకిళ్లను పంపిణీ చేశారు. కొత్తవీదీలోని వికలాంగులు ఏడుగురికి సైకిళ్లను అందించారు. ఈకార్యక్రమంలో వికలాంగ సంక్షేమ సంఘ నాయుకులు నాగులు వెంకటేశ్వరావు, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.