సభ్యత్వ నమోదు

మిర్యాలగూడ. జనం సాక్షి
భారత జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మిర్యాలగూడ పట్టణం తాళ్లగడ్డ  రెండు మూడు వార్డులలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటువెంకటేశ్వర్లు మహిళా సమైక్య జిల్లా నాయకురాలు ఎర్రబోతు పద్మ హలోదాసర్ల దుర్గమ్మ ఎస్కే షమీం మామిడి మారతమ్మ రామలింగం ప్రేమానందం సులోచన సీతమ్మ రాచూరి పద్మ పుష్పమ్మ  మహేశ్వరి నాగలక్ష్మి స్వప్న అనిత తదితరులు పాల్గొన్నారు
Attachments area