సమస్య పరిష్కారానికి కృషి చేసిన తెరాస నాయకులు అనంత్ నవిన్

 

 

 

 

జహీరాబాద్ అక్టోబర్ 21( జనం సాక్షి) మహీంద్రా కాలనీ మరియు ఆనంద్ నగర్ కాలనీలో వర్షం నీళ్ళు మూలంగా మరియు మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్ సమస్యలను ఇరిగేషన్ మరియు మున్సిపల్ సిబ్బంది దృష్టికి బిఆర్ఎస్ జిల్లా నాయకులు అనంత్ నవీన్ కుమార్ తీసుక వెళ్లడం జరిగింది వెంటనే స్పందించి పనిలు ఆరభించారు వారితో పాటు నాయకులు సంగారెడ్డి, జనార్దన్ రెడ్డి, మోహన్ రెడ్డి, నర్సింలు జైపాల్ ప్రమోద్ అశ్విన్ రవి తులసి దాస్ తదితరులు ఉన్నారు.