సాయిబాబా ఆలయంలో చోరీ

మహబూబ్‌నగర్‌: మెట్‌పల్లి సాయిబాబా దేవాలయంలో శుక్రవారం తెల్లవారు జామున ఆలయం ప్రధాన ద్వారానికా తాళం పగులకొట్టి గుర్తు తెలియని వ్యక్తులు సాయిబాబా వెండి కిరీటాన్ని, వెండి గోడుగును దొంగిలించారు. వీటి విలువ 2.50వేలు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.