సీఎం కెసిఆర్ ను కలిసిన రాజనాల శ్రీహరి

వరంగల్ ఈస్ట్ ,జూలై  18(జనం సాక్షి):
 సోమవారం  రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు  నివాసంలో  ముఖ్యమంత్రి కేసీఆర్ ని తెరాస రాష్ట్ర నాయకులు రాజనాల శ్రీహరిగారు మర్యాదపూర్వకంగా కలిశారు.. అనంతరం సీఎం కేసీఆర్  రాజనాల కరోనా సమయంలో నువ్వు చేసిన సేవలు అద్భుతం నీకు రాబోయే రోజులలో మంచి అవకాశం కల్పిస్తానని హామీ ఇవ్వడం జరిగింది… ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు సత్యవతి రాథోడ్ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బస్వరాజు సారయ్య, గుండు సుధారాణి, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, మెట్టు శ్రీనివాస్, తోపాటు తదితరులు పాల్గొన్నారు…