సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం

గాంధారి జనంసాక్షి సెప్టెంబర్ 21
 కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెడుతున్న సందర్భంగా గాంధారి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో కేసీఆర్ చిత్రపటానికి తెరాస గ్రామ అధ్యక్షుడు వేల్పుల నర్సింలు అధ్యక్షతన పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ పోచయ్య బాల వీరయ్య వార్డ్ మెంబర్ పోచయ్య సాయిలు తదితరులు పాల్గొన్నారు