సీసీ రోడ్డుకు శంకుస్థాపన

మేడిపల్లి – జనంసాక్షి
15వ డివిజన్ అమ్మ సాని వెంకట్ రెడ్డి కాలనీలో 15 లక్షల నిధులతో సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, 15వ డివిజన్ కార్పొరేటర్ కొత్త దుర్గమ్మ పాల్గోని నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. నాణ్యతతో కూడిన పనులు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో కాలనీవాసులు మహేందర్ రెడ్డి, ప్రభాకర్, మధుకర్, హమ్మయ్య, జనార్దన్ రెడ్డి, బత్తా చార్య, ఆంజనేయులు, సదానంద్, బాల సుబ్రహ్మణ్యం, ప్రకాష్, ప్రసాద్, మనోహర్ రెడ్డి, భరత్ రెడ్డి, దేవయ్య, అంజయ్య, నర్సిరెడ్డి, జై రామ్, శ్రవణ్ పాల్గొన్నారు.