సుంకేసుల కు కొనసాగుతున్న ఇన్ ఫ్లో

రాజోలి 07 సెప్టెంబర్ (జనం సాక్షి)
సుంకేసుల జలాశయానికి ఇన్ ఫ్లో కొనసాగుతుండటంతో 27 గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు జేఈ రాజు తెలిపారు. బుధవారం ఎగువ నుండి 1,55,429 క్యూసెక్కిల నీరు ఇన్ ఫ్లో రాగా..1,53,164క్యూసెక్కిల నీటిని దిగువకు ఉన్న శ్రీశైలం కు వదిలి 2.265 క్యూసెక్కిల ను కేసి కెనాల్ కు వదిలింట్లు ఆయన పేర్కొన్నారు.