స్కూల్‌ బస్సు-డీసీఎం ఢీ

రంగారెడ్డి: జిల్లాని మీర్‌పేట జల్లలగూడలో స్కూల్‌ బస్సు-డీసీఎం ఢీ కోని ప్రమాదం జరిగింది. ఈఘటనలో ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.