స్కూల్‌ బస్సు ఢీకొని బాలుడు మృతి

25brk68aనల్గొండ: నల్గొండ జిల్లా తుర్కపల్లి మండలంలోని నాగాయిపల్లి తండాలో స్కూల్‌ బస్సు ఢీకొని మూడేళ్ల బాలుడు మృతిచెందాడు. పడాల విద్యాసంస్థలకు చెందిన బస్సు విద్యార్థులను తీసుకెళ్తుండగా.. ఆడుకుంటూ బాలుడు బస్సు కింద పడ్డాడు. తలకు గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. బస్సు డ్రైవర్‌ వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు.