స్వచ్చందంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి

8tlk3n5tరంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దేవీ ప్రసాద్ సందర్శించారు. హయత్ నగర్, ఎల్ బీ నగర్ లో స్వయంగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లారు. పట్టభద్రులంతా..స్వచ్చందంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని దేవీ ప్రసాద్ పిలుపునిచ్చారు.