32 వ డివిజన్ మున్నూరు కాపు కమిటీ ఎన్నిక

వరంగల్ ఈస్ట్, జూలై (జనం సాక్షి):
వరంగల్ నగరంలోని 32వ డివిజన్ మున్నూరు కాపు ముఖ్యులు అందరితో సమావేశం ఏర్పాటు చేసి ఆదివారం డివిజన్ కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గం కోఆర్డినేటర్ పోతు కుమారస్వామి మాట్లాడుతూ మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండ దేవయ్య ఆదేశానుసారం ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేశామన్నారు ఈరోజు ఎన్నికైన కమిటీ రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కలుపుకుపోయే వ్యక్తులను ఎన్నుకోవలని తెలియజేసినారు. ఈ రోజు ఎన్నుకొన్న కమిటీ
అధ్యక్షులు కస్తూరి రాజు ఉపాధ్యక్షులు బండి మోహన్, పెంచాల రాజు, మీరిపెళ్లి భాస్కర్ కార్యదర్శి సింగరి రాజ్ కుమార్
సహాయకార్యదర్శి వంచనగిరి రాజకుమార్, గాదే వంశీ , సిరంగి రాజ్ కుమార్ ట్రెజరర్ గజ్జేల ఉపేందర్ ఆర్గనైజర్స్ చుక్క సంతోష్, చివుకుల సతీష్ ,పల్లం విజయ్, మేడిపల్లి రమేష్ ముఖ్యసలహాదారులు బండి సమ్మయ్య బొల్లం రాజు,బండి వీరన్న , బత్తిని రంజిత్ , కోల రమేష్, భక్కీనాగన్న *కార్యవర్గ* సభ్యులు పసునూటి స్వామి, కస్తూరి వంశీ , ఐతం నగేష్, వేముల సాయికుమార్, పైడాకుల రవీందర్, తోట సంపత్ కుమార్ ,బండి కిరణ్, అనుమాండ్ల శ్రీనివాస్ ,నాగమల్ల అజయ్ ,బిరుదుల కోటి, తొగరు విజయ్, అలాగే ఈ రోజు కమిటీ ఎన్నిక సందర్భంలో పెంచల గోపన్న , కత్తెర శాల వేణుగోపాల్, గడ్డం రమేష్, పల్లం రవి, రాకం కవిత, మరియు మిగతా డివిజన్ కుల పెద్దలు అందరూ హాజరయ్యారు ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ ఈ ఒక్క కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే ఈరోజు ఎన్నికైన కమిటీ ప్రతి ఒక్కరిని కలుపుకుపోయి వారి యొక్క అవసరాలను తీర్చే విధంగా భవిష్యత్తు లోఅందరికీ ఆదర్శంగా ఉండాలని కోరినారు