41 వ డివిజన్ మున్నూరు కాపు కమిటీఎన్నిక
వరంగల్ ఈస్ట్ ,జూలై 23 (జనం సాక్షి);
వరంగల్ నగరంలోని 41వ డివిజన్ మున్నూరు కాపు ముఖ్యులు అందరితో సమావేశం ఏర్పాటు చేసి శనివారం డివిజన్ కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గం కోఆర్డినేటర్ పోతు కుమారస్వామి మాట్లాడుతూ మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండ దేవయ్య ఆదేశానుసారం ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు ఎన్నికైన కమిటీ రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కలుపుకుపోయే వ్యక్తులను ఎన్నుకోవలని తెలియజేసినారు. ఎన్నుకొన్న కమిటీ
అధ్యక్షులు సాంబరాజు వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షులు గై సదానందం , అడుప రాజకుమార్, గొంగళ్ల సాంబయ్య , వంచనగిరి శ్రీనివాస్ కార్యదర్శి వంచనగిరి రాజు
సహాయకార్యదర్శిబల్కజె రాకేష్,బండి బిక్షపతి, తోట రాజు,ట్రెజరర్ ఎనబోతుల రాజు ఆర్గనైజర్స్ మామిడాల రమేష్ బాబు ,నీలం వేణు ,వాసం రాజకుమార్ ముఖ్యసలహాదారులు గొంగళ్ళ ఐలయ్య , శంకేసి లింగమూర్తి , కమటం రవీందర్, మందుల పరుశరాములు, ఎనబోతుల రమేష్, కార్యవర్గసభ్యులు రేకులపల్లి సత్యనారాయణ , ఎర్రం శెట్టి సంపత్ , భక్కీ సంతోష్ ,ఎనబోతుల రమేష్ , కట్యాల శ్రీనివాస్ , ఎలుగల బాలరాజు , జారతి సత్యనారాయణ , నీలం శ్రీధర్, అలాగే ఈ రోజు కమిటీ ఎన్నిక సందర్భంలో పెంచల గోపన్న , కేడల జనార్ధన్ ,మేడిది మధుసూదన్ , గడ్డం రమేష్ మరియు మిగతా డివిజన్ కుల పెద్దలు అందరూ హాజరయ్యారు ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ ఈ ఒక్క కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే ఈరోజు ఎన్నికైన కమిటీ ప్రతి ఒక్కరిని కలుపుకుపోయి వారి యొక్క అవసరాలను తీర్చే విధంగా భవిష్యత్తు లోఅందరికీ ఆదర్శంగా ఉండాలని కోరినారు