5నా చలో నిజాంబాద్-ముఖ్య అతిథి కేసీఆర్

___గాంధారి జనంసాక్షి సెప్టెంబర్ 02
కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని శుక్రవారం తెరాసా మండల విస్తృత సమావేశం హరాలే గార్డెన్ లో జరిగింది  ఈనెల ఐదున నిజామాబాదులో జరగబోయే భారీ బహిరంగ సభకు గాంధారి మండలం నుండి 5000 మంది కార్యకర్తలు వెళ్లాలని గాంధారి మండల తెరాస సీనియర్ నాయకులు విస్తృత సమావేశంలో అన్నారు ప్రతి గ్రామం నుండి 50 మంది చొప్పున కార్యకర్తలను  సభను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ దోహదపడాలని సర్పంచులను మరియు గ్రామ అధ్యక్షులను కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో గాంధారి పాలకవర్గ సభ్యులు మరియు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు పాల్గొనడం జరిగింది