ఓటును చింపేసిన యువకుడు

నల్లగొండ,(జనంసాక్షి): జిల్లాలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఓటును జంపాని ప్రసాద్‌ అనే యువకుడు చింపేశాడు. ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రసాద్‌పై కేసు నమోదు  చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.