ఢిల్లీ కోర్టుకు టీనా అంబానీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీ భార్య టీనా అంబానీ ఇవాళ ఢిల్లీ కోర్టుకు హాజరయ్యారు. 2జీ కేసులో సాక్షిగా టీనా అంబానీ హాజరయ్యారు.