సీఎం కిరణ్‌పై మండిపడ్డ నాగం

మహబూబ్‌నగర్‌ :సమైక్యాంధ్ర కోసం చివరి వరకూ పోరాడతామన్న సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి వ్యాఖ్యలపై నాగం జనార్ధన్‌రెడ్డి మండిపడ్డారు.సీఎం పదవిలో ఉండడానికేనా అటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణపై ఎటువంటి పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడని ఆయన కిరణ్‌పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.