వ్యక్తి దారుణ హత్య

రంగారెడ్డి : జిల్లాలోని ఘట్‌కేసర్‌ మండలం ఏదూలాబాద్‌ వద్ద గుర్తుతెలియని దుండగులు ఓ వ్యక్తిని గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.