75 వ వజ్రొచ్చావాల సందర్భంగా మొక్కలు నాటిన. మునిస్ పల్ చేర్ మెన్ కుడుములు సత్యనారాయణ కమిషనర్ జివన్ కుమార్

ఎల్లారెడ్డి  21  ఆగస్ట్. జనం సాక్షి.   ఎల్లారెడ్డి పట్టణ కేంద్రం లో 75 వ సవచ్చరాల వజ్రోచ్చవాల  సందర్భంగా   ఆదివారం స్థానిక మనిస్ పల్ కార్యాలయం అవరణ లో. చేర్ మెన్ కుడుములు సత్యం చేతుల మీదుగా  మొక్కలు నాటారు అనంతరం   కమిషనర్ జీవన్ కుమార్ తో  కలిసి పట్టణం లోని మునిస్ పల్ కౌన్ లర్స్. తో  పట్టణ కేంద్రం లోని పలు వార్డ్ లలో  మొక్కలు నాటి నాట్లు తెలిపారు  ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడు వర్ష కాలం లో  మొక్కలు  నాటి వాటిని  సరక్షించలని కోరారు  ప్రతి ఒక్కరూ  తమ వంతుగా  తమ తమ  ఇళ్ళ ముందు   పెరట్లో  మొక్క లు పెంచి పర్యావరణాన్ని కాపాఢాలని కోరారు మూనిస్ పల్  చేర్ మెన్  సత్యం తో కలిసి కౌన్ లర్స్ ఎరుకల సాయిలు   బూమ్ గారి రాము. నీలకంఠం. అల్లం శ్రీను.  ఇమ్రాన్. శ్రవణ్. కోఆఫ్షన్  ముజీ ప్. మరియు మునిస్ పల్ సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు