Author Archives: janamsakshi

కోండా చరియలకింద చిక్కుకున్న 400మంది

కాశ్మీర్‌లో కొండచరియలు విరిగి పడటంతో నాలుగు వందల మందికి పైగా చరాయలకింద చిక్కుకున్నరు ఈ సంఘటణ కర్దుం         గపాలో జరిగింది వెంటనే స్పందించిన ప్రభుత్వం ఆదేశఙం మేరకు …

పీడీలకు ల్యాప్‌టాప్‌లు

ఖమ్మం:రాష్ట్రంలోని పట్టణ పేదిరిక నిర్మూలన సంస్థ పథక సంచాలకులకు ఎల్‌సీడీలు,ల్యాప్‌టాప్‌లు డిజిటల్‌ కెమేరాలు పంపీణీలుచేయాలని రాష్ట్ర మిషన్‌ నిర్వాహకులు తెలియజేశారు. రాష్ట్రంలోని 22 పట్టణాలకు  వీటిని కేటాయించడంతోపాటు …

నింజోవిచ్‌ చెస్‌ టోర్నీ

ఖమ్మం:నిరంజోవిచ్‌ ఓపెన్‌ చెస్‌ సిరీన్‌ టోర్నీలో భాగంగా నిర్వహించే  జిల్లా స్థాయి చెస్‌ పోటీలు శనివారం ఖమ్మంజూబ్లీక్లబ్‌లో నిర్వహించిస్తున్నట్లు నింజోవిచ్‌ అకాడమీ  కార్యదర్శి అనంచిన్ని వెంకటేశ్వరరావు, అధ్యక్షుడు …

బీసీ ఉపాధ్యాయ కార్యదర్శిగా వామన్‌రావు

మెదక్‌: బీసీ ఉపాధ్యాయుల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా మెదక్‌ జిల్లాకు చెందిన వామన్‌రావు నియమితులయ్యారు.  ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంక్షమ సంఘ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య నియమాక …

పీఏసి వల్లే నేను వేళ్ళలేదు: సింఎం.కిరణ్‌

హెలికాప్టర్‌ ప్రమాదం ముందే నాకు తెలసని షర్మిల అనడం సరికాదని, నేను పీఏసి సమావేశం వలన వేళ్ళలేక పోయానని నాకు ముందే తెలిసుంటే వేళ్ళనిచ్చే వాడిని కాదని …

లోక్‌అదాలత్‌ భవిష్యనిధి

సిద్ధిపేటరూరల్‌:జూన్‌-11న సిద్దిపేటలోని పీఎఫ్‌ కార్యాలయంలో భవిష్యనిధి అదాలత్‌ జరుగనున్నాదన సహాయ పీఎఫ్‌ కమిషనర్‌ పి.కృష్ణమూర్తి రాజు ఓ ప్రకటనలో చెప్పారు.సిద్దిపేట పరిధిలోని పీఎఫ్‌ కార్యలయ ఖాతాదారులు ఏవైనా …

బీసీ యువ గర్జన

మెదక్‌:ఈ నెల 10వ తేదీన జిల్లా కేంద్రన సంగారెడ్డిలో జరుపతల పెట్టిన బీసీ యువ గర్జన జయప్రదం చేయాలని బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌, …

భూములను గుండాలకు కట్టబెట్టింది సురేఖనే

వరంగల్‌:రైతులకు  చెందిన అనేక భూములను సురేఖ గుండాల కోసం ధర్నా చేసి వారి భూములను కట్టబెట్టిందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రాజయ్య కొండా సురేఖ దంపతులపై మండిపడ్డారు.

రాష్ట్రపతి ఎంపిక బాధ్యత సోనియాదే:ప్రణబ్‌

రాష్ట్రపతి ఎంపిక బాధ్యత సో : రాష్ట్రపతి రేసులో ప్రముఖంగా ప్రణబ్‌ పూరు వినిపిస్తున్న సంధర్భంలో ప్రణబ్‌ తన నివాసంలో విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రపతి ఎంపిక బాధ్యతను …

సిబిఐ కస్టడిలోకి జగన్‌

హైదరాబాద్‌: మరో రెండు రోజులు కస్టడీని పోడగించేందుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో జగన్‌ను విచారించేందుకు ఈ రోజు కోఠీలోని సీబీఐ కార్యలయానికి తరలించారు.