Author Archives: janamsakshi

పెషావర్‌లో బాంబు దాడి-19 మంది మృతి

ఇస్లామాబాద్‌ : పెషావర్‌లో తీవ్రవాదులు ఓ బస్సుపై జరిపి బాంబు దాడిలో 19 మంది మరణించారు. సివిల్‌ సెక్రటేరియట్‌ సిబ్బందితో ఉన్న బస్సుపై పెషావర్‌లోని చర్సద్ద రోడ్డులో …

డింపుల్‌ ఎన్నిక ఏకగ్రీవం

లక్నో : అయితే ఆమె ఎన్నికను అధికారింగా ప్రకటించాల్సి ఉంది. అఖిలేష్‌ యాదవ్‌ ముఖ్యమంత్రి కావడంతో అంతకు ముందు తాను ప్రాతినిథ్యవహించిన కనౌజ్‌ లోకసభ స్థానానికి రాజీనామా …

రాష్ట్రపతి ఉత్తర్వుల అమలులో లోపాలను ఎత్తిచూపిన టీజీవోలు

హైదరాబాద్‌ : రాష్ట్రపతి ఉత్తర్వుల అమలులో జరుగుతున్న లోపాలను, జీవోలను అన్వయించడంలో జరుగుతున్న అవకతవకలను తెలంగాణ గెజిటెడ్‌ అధికారులు సంఘం ఎత్తిచూపింది. ఈ మేరకు శుక్రవారం సంఘం …

రాష్ట్ర హజ్‌ కమిటీకి అదనపు కోటా మంజూరు

హాఫిజ్‌ బాబానగర్‌, న్యూస్‌టుడే : ఆంధ్రప్రదేశ్‌ హజ్‌ కమిటీకి ఈ సంవత్సరం కేంద్ర హజ& కమిటీ తరపు నుంచి 916 అదనపు సీట్లు మంజూరుచేసినట్లు రాష్ట్ర హజ్‌ …

అద్వానీతో సంగ్మా భేటీ

ఢిల్లీ :  మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందులో భాగంగానే శుక్రవారం ఆయన భారతీయ జనతాపార్టీ అగ్రనేత లాల్‌కృష్ణ అద్వానీతో భేటీ అయ్యారు.బీజేడీ, ఏఐఏడీఎంకే తదితర …

హైదరాబాద్‌ నుంచి పరకాలకు టీఆర్‌ఎస్‌ ర్యాలీ

హైదరాబాద్‌ : పరకాల ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపు కోసం నగరంలోని కుషాయిగూడ హెచ్‌బీ కాలనీ నుంచి పరకాల వరకు ఆ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ …

జగన్‌ కస్టడీ పొడిగింపు పిటిషన్‌పై నిర్ణయం వాయిదా

హైదరాబాద్‌ : కస్టడీని మరో రెండు రోజులు పొడిగించాలని సీబీఐ హైకోర్టును అభ్యర్థించింది. ఈ మేరకు సీబీఐ శుక్రవారం హైకోర్టులో పిటిషన్‌ వేసింది. ఈ కస్టడీ పిటిషన్‌పై …

కొత్త సీసాలో పాత సారా..!

– పుణ్యక్షేత్రంలో ‘సిండికేట్‌’కు ముస్తాబు – రహస్యంగా కదులుతున్న పావులు గోదావరిఖని, జూన్‌ 7 (జనంసాక్షి) : హస్యంగా మద్యం వ్యాపార రంగంలోని ‘పెద్ద’లు సూత్రధారులుగా వ్యవహరిస్తున్నారు. …

కరెంట్‌షాక్‌తో వ్యక్తి మృతిx

నల్గోండ: నల్గోండ మండలం కంచనపల్లి గ్రామంలో మోటరు వైర్లు సరిచేస్తుండగా రమేశ్‌(18) అనే యువకుడు మృతిచెందాడు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నార

ఉరివేసుకుని రైతు ఆత్మహత్య

నల్గోండ: రాజంపేట మండలలోని బసంతపురంలో  కృష్ణరెడ్డి(48) అర్థిక ఇబ్బందులతో వ్యవసాయ బావి దగ్గర వేళ్ళీ ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణరెడ్డికి బార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.