Author Archives: janamsakshi

వారసత్వ ఉద్యోగాలను కార్మికులకు అంకితం చేస్తాం ధ్వంద్వ వైఖరి అవలంబిస్తున్న ఏఐటీయూసీ

భూపాలపల్లి, మే 26, (జనంసాక్షి): గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఐఎన్‌టీయూసీి వారసత్వ ఉద్యోగాలను తిరిగి సాధించి కార్మికులకు ఆ హక్కును అంకితం చేస్తామని కేంద్ర …

పేద విద్యార్థిని అభినందించిన టుటౌన్‌ సీ.ఐ

యైటింక్లయిన్‌ కాలనీ, మే26(జనంసాక్షి): వ్యవసాయ కూలీగా పనిచేస్తున్న కుటుంబంలో జన్మించి రాష్ట్రస్థాయి మార్కులు సాధించిన బి.రమ్యను (9.7) టుటౌన్‌ సిఐ ప్రకాష్‌ అభినందించారు. శనివారము పోలిస్‌స్టేషన్‌ ఆవరణలో …

వ్యాపారి అరెస్ట్‌

జ్యోతినగర్‌, మే 26, (జనం సాక్షి): దొంగిలించిన సరుకును కొనుగోలు చేసిన నేరంపై గోదావరిఖని అడ్డగుంటపల్లికి చెందిన దొంతుల శ్రీనివాస్‌ను శనివారం ఎన్టీపీసీ పోలీసులు అరెస్ట్‌చేశారు. ఎల్కలపల్లి …

వ్యవసాయాధికారుల విస్త్రత తనిఖీలు

పెద్దపల్లి,మే26(జనంసాక్షి): పట్టణంలోని ఎరువుల దుకాణాలలో ఏఓ ప్రకాశ్‌ ఆధ్వర్యంలో విస్త్రత తనిఖీలు నిర్వహించారు. స్టాక్‌బు క్కులు,లైసెన్స్‌ల రికార్డులు పరిశీలించారు.వ్యాపారులు ఖచ్చితంగా దుకాణాల ముందు స్టాక్‌బోర్డులు ఏర్పాటు చేయాలని …

షార్ట్‌ సర్య్కూట్‌‌తో ఇల్లు దగ్ధం- భారీ నష్టం

చందుర్తి,మే26(జనంసాక్షి): చందుర్తి మండలకేంద్రంలో మర్రి లింగారెడ్డి ఇంట్లో శనివారం ఉదయం విద్యుత్‌ షార్ట్‌ సర్య్కూట్‌ సంభవించగా ఇల్లు దగ్ధం అయింది. ప్రమాదంలో భారీ నష్టం వాటిల్లింది. మర్రి …

హై స్కూల్‌లో చోరి

నర్సింహులపేట,మే26(జనం సాక్షి) : నర్సింహులపేట మండంలోని కుమ్మరికుంట్ల గ్రామం ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చోరికి పాల్పడారని ఎస్సై వినయ్‌ కుమార్‌ తెలిపారు. …

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరి మృతి

భూపాలపల్లి, మే 26, (జనంసాక్షి) : స్థానిక జవహర్‌నగర్‌ కాలనీ సమీపంలో శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని వేణుగోపాల్‌ రావు అనే యువకుడు దుర్మరణం పాలయ్యాడు, …

చెట్టును ఢీ కారు కొని ఒకరి మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు

నర్సింహులపేట,మే26(జనంసాక్షి) : మండలంలోని బీరుశెట్టిగూడెం శివారు పంతులు తండా వద్ద కారు అదుపు తప్పిన చెట్టును ఢీ కొని ఒక్కరు మృతి చెందిన సంఘటన శనివారం చోటు …

వడదెబ్బతో ఇద్దరి మృతి

సుల్తానాబాద్‌,మే26(జనంసాక్షి): మండలంలోని ఇందిరానగర్‌కు చెందిన నిట్టూరి అంజయ్య(38)సం,లు అనే వ్యక్తి శనివారం ఇందిరానగర్‌లోని తుమ్మచెట్ల వద్ద వడదెబ్బ తాకి మృతిచెందాడు.మృతునికి భార్య పద్మ కుమా రుడు ప్రశాంత్‌,రమ్మ …

పురుగుల మందు తాగి మహిళ మృతి

పెద్దపల్లి,మే26(జనంసాక్షి): మండలంలోని బోజన్నపేట గ్రామానికి చెందిన బాలసాని ఎల్లమ్మ(55)సం,,శుక్రవారం సాయంత్రం పురుగుల మంద తాగి ఆత్మహత్య చేసుకుంది.ఈమేకు గతసంవత్సరం నుంచి కడుపునొప్పి బాధతో మందులు వాడుతున్నది.గత పది …