Author Archives: janamsakshi

సమాచార హక్కు ఒక వజ్రాయుధం

కామారెడ్డి మే 26 (జనంసాక్షి) : రాష్ట్ర సమాచార హక్కు చట్టం రక్షణ కమిటీి డివిజన్‌ స్థాయి సమా వేశం స్థానికి మండల ప్రజా పరిషత్‌ కామారెడ్డి …

బస్టాండ్‌ ఆట స్థలంగా తయారైంది

కామారెడ్డి మే 26 (జనంసాక్షి) : బిక్కనూర్‌ మండలం జంగంపల్లి గ్రామంలో గల జి.యం.ఆర్‌ నిర్మించిన రోడ్డు ప్రక్కలో ఉన్న బస్టాండ్‌ విద్యార్థులకు మరియు రైతులకు, ప్రజలకు …

రూ.5వేల కోట్లతో ఉచిత విద్యుత్‌

నిజామాబాద్‌, మే 26 (జనంసాక్షి): విద్యుత్‌ సరఫరాలో లోపాల వల్ల పంటలు ఎండిపోకుండా చూసి బాధ్యత విద్యుత్‌ అధికారులదేనని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి పి. …

తిమ్మాపూర్‌లో రైతు చైతన్య యాత్ర

బీర్కూర్‌, మే 26 (జనంసాక్షి): మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామంలో శనివారం ఉదయం అధికారులు రైతుచైతన్య యాత్రలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఖరీఫ్‌ పంటలను దృష్టిలో ఉంచుకొని రసాయనిక …

సంక్షేమ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలి

నిజామాబాద్‌, మే 26 (జనంసాక్షి): ప్రజలు సంతోషించేవిధంగా ప్రభుత్వ ప్రతిష్టను ఇనుమడింపజేయడానికి, నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించే వరకు గ్రామ స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలను పూర్తి స్థాయిలో అందించి …

సింగరేణి పాలిటెక్నిక్‌ కళాశాల ధరఖాస్తుల స్వీకరణ

భూపాలపల్లి, మే 26, (జనంసాక్షి) : పదవ తరగతి పాసైన సింగరేణి కార్మికుల పిల్లల సింగరేణి ప్రభావిత గ్రామాల పిల్లలకు సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో నడుస్తున్న సీసీసీ …

మహిళలకు ఉచిత కంప్యూటర్‌ శిక్షణ

నర్సంపేట, మే 26(జనంసాక్షి) : 18 నుండి 25 సంవత్సరాల వయస్సు గల మహిళలకు ఉచిత కంప్యూటర్‌ శిక్షణతో పాటు స్పోకేన్‌ ఇంగ్లీష్‌ శిక్షణ తరుణి స్వచ్ఛంద …

నేడు టీబీజీకేఎస్‌ జనరల్‌బాడీ సమావేశం

భూపాలపల్లి, మే 26, (జనంసాక్షి) : భూపాలపల్లి ఏరియా టీబీజీకేఎస్‌ జనరల్‌బాడి సమావేశం నేడు స్థానిక కేటికే 5వ గని ఆవరణలొ జరగనున్నట్లు టీబీజీకేఎస్‌ బ్రాంచి ఉపాధ్యక్షుడు …

తిరుగుబాటు సభను జయప్రదం చేయాలి

నర్సంపేట, మే 26(జనంసాక్షి) : ఎమ్మార్పిఎస్‌ తిరుగుబాటు మహాసభను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి కల్లెపల్లి ప్రణయ్‌దీప్‌ మాదిగ పిలుపునిచ్చారు. శనివారం నర్సంపేట పట్టనంలోని …

ట్రాన్స్‌ ఫార్మర్‌ స్థాపించిన ఎమ్మెల్యే

చెన్నారావుపేట, మే 26(జనంసాక్షి) : ఈనెల 18న ప్రచురించిన చీకటిమయంలో ఉన్న ఈర్య తండా కథనానికి నర్సంపేట టిపిడి ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌ రెడ్డి స్పందించి శనివారం …