Author Archives: janamsakshi

మానుకోటకు తరలివెళ్లిన జేఏసీ నాయకులు

చెన్నారావుపేట, మే 26(జనంసాక్షి) : మానుకోటలో జరిగిన సంఘటన స్పూర్తి పోరు పాదయాత్రకు మండలం నుండి జేఎసి నాయకులు శనివారం తరలివెళ్లారు. అనంతరం జేఎసి మండల కోకన్వీనర్లు …

పరకాల తీర్పు ఆ పార్టీలకు గుణపాఠం కావాలి

భూపాలపల్లి, మే 26, (జనంసాక్షి) : పరకాలలో జరగు ఉపఎన్నికలో టీిఆర్‌ఎస్‌ గెలుపు ఇతర పార్టీలకు గుణపాఠం కావాలని టీిఆర్‌ఎస్‌ యూత్‌ నాయకులు సింగనవేని చిరంజీవి, సూర …

సంపూర్ణ మద్య నిషేధం చేయాలి

తొర్రూరు, మే 26, (జనంసాక్షి): ఉప ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన సంపూర్ణ మద్యం నిషేదం అమలు చేయాలని పీివో డబ్యూ జిల్లా కార్యదర్శి డిమాండ్‌ …

బానుడి భగభగలకు తట్టుకోలేకపోతున్న జనాలు

చెన్నారావుపేట, మే 26, (జనంసాక్షి): జిల్లాలోని ఎండ తీవ్రత ఎక్కువ అవ్వడం వల్ల ప్రజలపై బానుడి ప్రతాపాన్ని ఉదయం 8 గంటలనుంచి వేడి మొదలవుతుంది. దీంతో ప్రజలు …

కార్మిక ద్రోహులకు ఓటు అడిగే హక్కు లేదు

భూపాలపల్లి, మే 26, (జనంసాక్షి) : ఒకరు సింగరేణి యాజమాన్యంతో, మరొకరు రా ష్ట్ర ప్రభుత్వంతో మిలాఖత్‌ అయి సింగరేణి గని కార్మికులను వంచించి సమ్మె ద్వార …

ఉచిత సమ్మర్‌ క్యాంప్‌

చేర్యాల మే 26, (జనంసాక్షి): సౌత్‌ సెంట్రల్‌ కల్చరల్‌ సెంటర్‌ నాగపూర్‌ వారి ఆధ్వర్యంలో స్తానిక కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్లో సమ్మర్‌ క్యాంప్‌ వర్క్‌ షాప్‌ నిర్వహించనున్నట్లు …

సురేఖ గెలుపు తథ్యం

నర్సంపేట, మే 26(జనంసాక్షి) : పరకాల ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థికొండా సురేఖ గెలుపు తథ్యమని ఖనిజాభివృద్ధి శాఖమాజీ డైరెక్టర్‌ నాడెం శాంతికుమార్‌ స్పష్టం చేశారు. …

విచారణ పేరుతో వేధించడం తగదు

నర్సంపేట, మే 26(జనంసాక్షి) : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత జగన్మోహన్‌రెడ్డిని సిబిఐ విచారణపేరుతో వేధించడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ ఆధ్వర్యంలో శనివారం నర్సంపేటపట్టణ కేంద్రంలో రాస్తారోకో చేపట్టారు. …

‘ఉపాధి’ని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వాలు

తొర్రూరు, మే26 (జనంసాక్షి) : గ్రామీణ ప్రాతాలోని వలసలను నిరోధించి పేద ప్రజల ఆదాయాన్ని పెంచడానికి ప్రవేశ పెట్టిన ఉపాధి హామి పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు …

విత్తనం వేసే ముందు విత్తన శుద్ధి తప్పనిసరి

కొత్తగూడ, మే 26(జనంసాక్షి) : విత్తనం వేసే ముందు విత్తన శుద్ది తప్పనిసరిగా చేయాలని మండల వ్యవసాయ శాఖాధికారి దండు ఉపేందర్‌ సూచించారు. శనివారం మం డలంలోని …